Andhra Pradesh: ఒకే రోజు 4000 కోట్ల అప్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఎత్తును తగ్గించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని నీటిపారుదల రంగ నిపుణులు అక్కినేని భవాని ప్రసాద్ ఉద్ఘాటించారు. పోలవరం ఎత్తు 150 అడుగులుగా బచావత్ అవార్డులో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జనచైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఆదివారం (ఆగస్టు 27) గుంటూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవాని ప్రసాద్ మాట్లాడారు. ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లoరెడ్డి…
రూ. 15,993 కోట్ల అంచనా వ్యయంతో 75.3 కి.మీ. పొడవున నిర్మించ తలపెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనా అందలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అధికార వైసీపీ ఎం.పి.లు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), బివి సత్యవతి (అనకాపల్లి) అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి కౌశల్ కిశోర్ లోక్ సభలో బదులిచ్చారు. 2018 సెప్టెంబరులో లైట్ మెట్రో ప్రాజెక్టు (42.55 కి.మీ) కోసం ప్రతిపాదన అందిందని,…